GT vs PBKS | రెండో వికెట్ కోల్పోయిన టైట‌న్స్!

అహ్మ‌దాబాద్ వేదిక‌గా పంజాబ్ తో జ‌రుగుతున్న మ్యాచ్ లో… 244 ప‌రుగుల భారీ ల‌క్ష్యంతో ఛేజింగ్ కు దిగిన గుజ‌రాత్ టైట‌న్స్ రెండో వికెట్ కోల్పోయింది. ప‌వ‌న హిట్టింగ్ తో చెల‌రేగి ఆడుతున్న యంగ్ ప్లేయ‌ర్ సాయి సుద‌ర్శ‌న్.. 12.3 వ ఓవ‌ర్లో అర్శదీప్ సింగ్ పెవిలియ‌న్ చేర్చాడు.

ఓపెనర్‌గా బరిలోకి దిగిన సాయి సుదర్శన్ (41 బంతుల్లో 5 ఫోర్లు, 6 సిక్సర్లతో 74) అర్ధ సెంచరీ బాది… మెరుపు వేగంతో సెంచరీ దిశగా దూసుకెళ్తుండ‌గా క్యాచ్ అవుట్ అయ్యాడు.

కాగా, ప్ర‌స్తుతం క్రీజులో జాస్ బ‌ట్ల‌ర్ (38) – ఇంపాక్ట్ ప్లేయ‌ర్ షెర్ఫేన్ రూథర్‌ఫోర్డ్ క్రీజులో ఉన్నారు.

Leave a Reply