బంగారం ధరల్లో మళ్లీ పెరుగుదల..

ఆంధ్ర‌ప్ర‌భ‌, వెబ్ డెస్క్: భారత్‌లో బంగారం ధరలు క్రమంగా పెరుగుతున్నాయి. నేడు దేశంలో 24 క్యారెట్ 10 గ్రాముల బంగారం ధర స్వల్పంగా పెరిగి రూ.1,03,320కు చేరుకుంది (Gold Rate on Aug 30). ఇక 22 క్యారెట్ 10 గ్రాముల బంగారం ధర రూ.94,710, 18 క్యారెట్‌ 10 గ్రాముల బంగారం ధర రూ.77,490గా ఉంది. కిలో వెండి ధర రూ.1,19,800కు చేరుకుంది. ప్లాటినం ధర కూడా స్వల్పంగా పెరిగి రూ.38,160కు చేరింది.

చెన్నై: రూ.1,03,320; రూ.94,710; రూ.78,310

ముంబయి: రూ.1,03,320; రూ.94,710; రూ.77,490

కోల్‌కతా: రూ.1,03,320; రూ.94,710; రూ.77,490

బెంగళూరు: ₹1,03,320; ₹94,710; ₹77,490

కేరళ: ₹1,03,320; ₹94,710; ₹77,490

Leave a Reply