లీడ్స్: ఇంగ్లాండ్-భారత్ ఐదు టెస్టుల సిరీస్ లో భాగంగా మరికాసేపట్లో తొలి టెస్టు ప్రారంభం కానుంది. లీడ్స్ వేదికగా జరగనున్న ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన ఇంగ్లాండ్ జట్టు బౌలింగ్ ఎంచుకొని భారత్ ను బ్యాటింగ్ కు ఆహ్వానించింది. కాసేపట్లో మ్యాచ్ ప్రారంభం కానుంది.
రెండు జట్ల ప్లేయర్స్..
భారత్: జైస్వాల్, కేఎల్ రాహుల్, సుదర్శన్, గిల్, పంత్, కరుణ్, జడేజా, శార్దూల్, బుమ్రా, సిరాజ్, ప్రసిద్ధి.
ఇంగ్లాండ్: క్రాలె, డకెట్, పోప్, రూట్, బ్రూక్, స్టోక్స్, స్మిత్, వోక్స్, బ్రెడన్, జోష్, బషీర్.