Crime | గంభీరావుపేటలో జంట మరణాలు.. అసలేమైంది?

  • వివాహితను దారుణంగా చంపేసి.. అతను ఉరేసుకొని..
  • అనుమానాస్పదంగా ఇద్దరు మృతి
  • సంచలనం రేపుతున్న జంట మరణాలు
  • ఎదురెదురుగా ఉంటున్న ఇరు కుటుంబాలు
  • సంఘటన స్థలానికి చేరుకున్న సీఐ, ఎస్ ఐ
  • గ్రామంలో ఉద్రిక్తత.. మృత దేహాలు పోస్ట్ మార్టంకు తరలింపు

గంభీరావుపేట, ఆంధ్రప్రభ: గంభీరావుపేట మండలం గజసింగవరంలో ఓ మహిళను అతికిరాతకంగా చంపి తాను ఉరివేసుకొని చనిపోయాడో వ్యక్తి.. రాజన్న సిరిసిల్ల జిల్లా గజ సింగవరంలో గురువారం అర్థరాత్రి ఈ ఘటన జరిగింది.

సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని దర్యాప్తు ప్రారంభించారు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.. గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఇద్దరి మృతితో గ్రామంలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *