AP | జాతీయ పతాకావిష్కరణ..

AP | జాతీయ పతాకావిష్కరణ..

  • కర్నూలు రేంజ్ డిఐజి కార్యాలయంలో 77 వ గణతంత్ర దినోత్సవ వేడుకలు.
  • కర్నూలు రేంజ్ డిఐజి డాక్టర్ కోయ ప్రవీణ్…

AP | కర్నూల్ బ్యూరో, ఆంధ్రప్రభ : కర్నూలు రేంజ్ డిఐజి కార్యాలయంలో సోమవారం కర్నూలు రేంజ్ డిఐజి డాక్టర్ కోయ ప్రవీణ్ జాతీయ పతాక ఆవిష్కరణ చేసి, జెండా వందనం గావించి తదనంతరం పోలీసుల నుంచి గౌరవ వందనం స్వీకరించారు. పోలీసు సిబ్బందికి మిఠాయిలు పంచారు. గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో డిఐజి మేనేజర్ రత్న ప్రకాష్, లైజనింగ్ ఆఫీసర్ తిక్కస్వామి, డిఐజి కార్యాలయ సిబ్బంది పాల్గోన్నారు.

AP

Leave a Reply