Accident – రెండు బస్సులు డీ – ఇద్దరు దుర్మరణం

అన్నమయ్య జిల్లా, కర్ణాటక సరిహద్దులో ఇవాళ తెల్లవారుజామున రెండు ప్రైవేటు బస్సులు ఢీకొన్న ప్రమాదంలో ఇద్దరు మరణించారు..రాయల్పాడు సమీపంలో జరిగిన ఈ ప్రమాదం లో 40 మంది గాయపడ్డారు.

స్థానికుల ద్వారా విషయం తెలుసుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి వెళ్లారు.సహాయక చర్యలు చేపట్టి.. హుటా హుటినా క్షతగాత్రులను ఆస్పత్రులకు తరలించారు. క్షతగాత్రులకు కోలార్‌, శ్రీనివాసపురం, మదనపల్లి ప్రభుత్వ ఆస్పత్రుల్లో చికిత్స అందిస్తున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *