Accident | అయ్యో.. మల్లన్న.. నలుగురు దుర్మరణం..

Accident | అయ్యో.. మల్లన్న.. నలుగురు దుర్మరణం..
Accident, ఆంధ్రప్రభ వెబ్ డెస్క్ : శ్రీకాకుళం జిల్లాలో రోడ్డు ప్రమాదం జరిగింది. కోట బొమ్మాళి మండలం ఎత్తురాళ్లపాడు వద్ద ఈ ఘటన జరిగింది. ఆగి ఉన్న లారీని వ్యాను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో నలుగురు మృతి చెందారు. మృతులను మధ్యప్రదేశ్ కు చెందిన సింగ్ పవర్ (60), విజయ్ సింగ్ తోమర్ (65), కుసాల్ సింగ్ (62), సంతోషి భాయ్ (62) గా గుర్తించారు. శ్రీశైలం ఆలయ దర్శనానికి వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది.
