గచ్చిబౌలిలో డ్రగ్ పార్టీ భగ్నం..

గచ్చిబౌలిలో డ్రగ్ పార్టీ భగ్నం..

హైదరాబాద్, ఆంధ్రప్రభ:
గచ్చిబౌలిలో మరోసారి డ్రగ్ పార్టీ చేసుకుంటున్నట్టుగా బయటపడింది. కోలివింగ్ గెస్ట్ రూంలో జరుగుతున్న డ్రగ్ పార్టీని పోలీసులు భగ్నం చేశారు. డ్రగ్స్ పార్టీ చేసుకుంటున్న 12 మందిని ఎస్ఓటీ అరెస్ట్ చేశారు. కర్ణాటక నుంచి డ్రగ్స్ తెచ్చి హైదరాబాద్ యువకులకు స్మగర్లు అమ్ముతున్నారు. డ్రగ్స్ సప్లై చేస్తున్న గుత్తా తేజకృష్ణతో పాటు నైజీరియన్ ని అరెస్ట్ చేశారు. ఈ కేసుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సివుంది.

Leave a Reply