TG | రామగుండం, వరంగల్ పోలీస్ కమిషనర్ల‌కు అద‌న‌పు బాధ్య‌త‌లు..

  • కాలేశ్వరం జోన్ డీఐజీగా అంబర్ కిషోర్..
  • రాజన్న జోన్ డిఐజిగా సన్ ప్రీత్ సింగ్

పెద్దపల్లి, ఆంధ్రప్రభ : కాలేశ్వరం, బాసర జోన్ ల డిఐజీగా రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ కు అదనపు బాధ్యతలు అప్పగిస్తూ రాష్ట్ర డిజిపి జితేందర్ శనివారం రాత్రి ఉత్తర్వులు జారీ చేశారు.

వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ ప్రీత్ సింగ్ కు రాజన్న జోన్ తో పాటు భద్రాద్రి జోన్ డిఐజిగా అదనపు బాధ్యతలు అప్పగిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఇప్పటివరకు మల్టీ జోన్ 1 ఐజి చంద్రశేఖర్ రెడ్డి డిఐజిగా అదనప బాధ్యతలు నిర్వహిస్తూ వస్తున్నారు.

Leave a Reply