హైదరాబాద్ – కార్మిక, గనులు, భూగర్భ వనరుల శాఖ మంత్రి గడ్డం వివేక్ వెంకట స్వామి (Vivek Venkata Swamy) కుటుంబ సమేతంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (Revanth Reddy) ని జూబ్లీహిల్స్ లోని ఆయన నివాసంలో కలిశారు. ఈ సందర్భంగా వివేక్ శాలువాతో సీఎంను సన్మానించి తనను మంత్రివర్గంలోకి తీసుకోవడం పట్ల ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి వివేక్ దంపతులను కూడా శాలువాతో సత్కరించి పుష్పగుచ్ఛం అందజేశారు.
TG | సీఎం రేవంత్ తో కొత్త మంత్రి వివేక్ భేటి..
