MURDER | శంషాబాద్ లో దారుణం

MURDER | శంషాబాద్ లో దారుణం

  • యువకుడి గొంతు కోసి దారుణ హత్య

MURDER | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్ : ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలోని శంషాబాద్ మధురానగర్ లో దారుణ ఘటన చోటుచేసుకుంది. దుండగులు ఓ యువకుడి గొంతు కోసి దారుణంగా హత్య చేశారు. ఘటన సమాచారం అందుకున్న పోలీసులు మృతుడి వివరాలపై ఆరా తీస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

CLICK HERE TO READ అంబర్‌పేట్ ఎస్ఐ అరెస్ట్

CLICK HERE TO READ MORE

Leave a Reply