Jagtial | ధర్మపురి మండల సర్పంచులు వీరే

ధర్మపురి, ఆంధ్రప్రభ : జగిత్యాల జిల్లా ధర్మపురి మండలంలోని గ్రామాల్లో గురువారం జరిగిన గ్రామ పంచాయతీ ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. మొత్తం ఓటర్ల 73.05 శాతం పోలింగ్ రికార్డ్ అయింది.
మండలంలోని విజయవంతంగా గెలిచిన సర్పంచులు వీరు..
- ఆక్సయి పల్లి – ఎడుల మహేష్ (కాంగ్రెస్)
- దుబ్బల గూడెం – దత్తూరి రమ (బీఆర్ఎస్)
- గాదపెల్లి – అల్పట్ల సురేష్ (బీఆర్ఎస్)
- నాగారం – చిలుముల లక్ష్మణ్ (కాంగ్రెస్)
- కొసునూరు పల్లె – ఎన్నం రమాదేవి (బీఆర్ఎస్)
- దమ్మన్నపేట – దండవేణి సత్తవ్వ (బీఆర్ఎస్)
- బూరుగు పల్లె – గుర్రం రేఖ (కాంగ్రెస్)
- బుద్దేష్ పల్లె – రేణు బుచ్చవ్వ (స్వతంత్ర)
- తీగల ధర్మారం – పందిరి అశోక్ (కాంగ్రెస్)
- కమలాపూర్ – కుమ్మరి తిరుపతి (బీజేపీ)
- తిమ్మాపూర్ – నల్మాస్ పుష్పలత (బీజేపీ)
- నేరెళ్ల కాసారపు – బాలగౌడ్ (కాంగ్రెస్)
- రాయపట్నం – రందేని మొగిలి (కాంగ్రెస్)
- తుమ్మెనాల తౌటు – జగదీష్ (కాంగ్రెస్)
- రాజారం – జల్లా బుచ్చన్న (కాంగ్రెస్)
- జైన్ గడ్డి – లక్ష్మి (కాంగ్రెస్)
- దొంతపూర్ – సుద్దాల స్వరూప్ (బీఆర్ఎస్)
- రామయ్య పల్లె – కనుకుంట్ల రవీందర్ రెడ్డి (బీఆర్ఎస్)
- మగ్గిడి ఎడపల్లి – పత్తిలత (బీఆర్ఎస్)
- గోవింద పల్లె – రాజారపు లలిత (కాంగ్రెస్)
- ఆరెపల్లి – గుగ్గిళ్ళ మధుకర్ (స్వతంత్ర)
- పెద్ద నక్కల – పెట్ నల్ల మల్లవ్వ (కాంగ్రెస్) గెలుపొందారు.
అంతకుముందు మూడూ గ్రామ పంచాయతీలు ఏకగ్రీవంగా ఎన్నికయ్యాయి:
- నర్సయ్య పల్లె – పోతంశెట్టి నరసయ్య
- దోనూర్ – దాసరి పురుషోత్తం
- బీఎన్సి గూడెం – గోపు రాజన్న
గెలుపొందిన సర్పంచులందరికీ రిటర్నింగ్ అధికారులు నియామకపత్రాలు అందజేశారు.
