India-Pakistan Tension: తిరుమలలో భద్రత కట్టుదిట్టం

తిరుమల: తిరుమలలో భద్రతను కట్టుదిట్టం చేశారు. భారత్-పాక్ సరిహద్దుల్లో ఉద్రిక్తతల దృష్ట్యా పోలీసులు అప్రమత్తమయ్యారు. ఎస్పీ హర్షవర్ధన్ రాజు జిల్లా అధికారులతో సమావేశమయ్యారు. తిరుమల సీవీఎస్వో కార్యాలయంలో ఈ భేటీ జరిగింది. మధ్యాహ్నం నుంచి తిరుమలలో భద్రతా బలగాలు తనిఖీలు నిర్వహించనున్నాయి.

Leave a Reply