ఎర్రకోటలో భారీ పేలుడు.. 8 మంది మృతి

పేలిన కారు బాంబు

అనేక మందికి గాయాలు..

 ఢిల్లీ సర్కారు హై అలెర్ట్​.

(ఆంధ్రప్రభ, ఢిల్లీ ప్రతినిధి)

దేశ రాజధాని ఢిల్లీలో ఘోరం జరిగింది. సోమవారం సాయంత్రం చారిత్రాత్మక ఎర్ర కోట సమీపంలో పేలుడు సంభవించింది. ఈ దుర్ఘటనలో 8 మంది దుర్మరణం చెందారు. పలువురు తీవ్రంగా గాయపడ్డారు. ఢిల్లీ ప్రభుత్వం అలెర్ట్​ అయింది. ఎర్రకోట మెట్రో స్టేషన్​ లో ఈ ఘోరం జరిగింది. సాయంత్రం 6.30 గంటలకు ఎర్రకోట బయట ఓ కారులో ఈ పేలుడు సంభవించింది.

Leave a Reply