అహ్మదాబాద్లో జరిగిన విమాన ప్రమాదంలో గుజరాత్ మాజీ ముఖ్యమంత్రి విజయ్ రూపాని మరణించారు. లండన్ వెళ్లిన ఆయన భార్యను తీసుకువచ్చేందుకు ఆయన నేడే ఈ ఎయిర్ ఇండియా విమానంలో బయలు దేరారు.. కానీ టేకాఫ్ సమయంలో ఈ విమానం కుప్పకూలడంతో ఆయన కూడా మరణించారు..