Devotional |పోచమ్మ ఆలయానికి భక్తజన ప్రవాహం

చెన్నూర్ ఆంధ్రప్రభ :మంచిర్యాల జిల్లా చెన్నూరు మధునపు పోచమ్మ ఆలయానికి ఉదయం నుంచే భక్తులు పెద్ద ఎత్తున్న తరలి వచ్చి మొక్కులు తీర్చుకుంటున్నారు. ఆషాడ మాషం ఆదివారం చెన్నూరు పోచమ్మ తీర్థ, ప్రసాదాలు నైవేద్యం సమర్పిస్తే కోరిన కోరికలు తిరుతయనేదీ ఈ ప్రాంత ప్రజల విశ్వసం.

చెన్నూరు, కోటపెల్లి మండలాల భక్తులతో పాటు కోలబెల్ట్ ప్రాంతాలైన బెల్లంపల్లి, మందమర్రి, శ్రీరాంపూర్, గోదావరిఖని, మంచిర్యాల పట్టాణాల నుంచి ఉదయాన్నే భారీగా భక్తులు ఆలయానికి చేరుకొని ఆలయం ముందు క్యూ కట్టారు. అమ్మవారికి బోనాలు పట్నాలు, చీర, సారెలు సమర్పించి మొక్కులు తీర్చుకుంటారు.

Leave a Reply