AP | రైతు ఉసురు తీసిన రుణ భారం

మద్దికేర, మే 06 ఆంధ్రప్రభ);మండల పరిధిలోని పెరవలీ గ్రామంలోసోమవారం రాత్రి సమయంలో మంగలి నాగరాజు 38 సం: యువరైతు అప్పుల బాధ తాళ్లేక ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడి మృత చెందడం జరిగింది, వివరాలు లోకి వెళితే మృతుడు కు భార్య. ముగ్గురు కూతురు ఉన్నారు.

ఆయన మూడు ఎకరాలు. పక్కన రైతుతో ఇంకో మూడు ఎకరాలు గుత్త కు తీసుకొని వ్యవసాయం పనులు చేసుకుంటూ జీవనం సాగించేవాడు పంట పండగ పోవడంతో. కుటుంబ జీవనం వ్యవసాయం ఖర్చులు కోసం రూ 6 లక్షలు అప్పులు ఉండడంతోకుటుంబ జీవనం భారం కావడం వల్లే అప్పులు తీర్చలేక తీవ్ర మనస్థాపానికి గురై ఆత్మహత్యకు పాల్పడినట్లు కుటుంబీకులు గ్రామస్తులు తెలపడం జరిగింది,

Leave a Reply