పారిశ్రామికవేత్త, రిలయన్స్ జియో ఇన్ఫోకామ్ లిమిటెడ్ చైర్మన్ ఆకాష్ అంబానీ సాయిబాబాను దర్శించుకున్నారు. దర్శనానంతరం సాయిబాబా సంస్థాన్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గోరక్ష్ గాడిల్కర్ ఐఏఎస్ ఆయనను సత్కరించారు.
సాయిబాబా వారి ప్రసాదాలు అందజేశారు. ఈ సందర్భంగా అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ సందీప్ కుమార్ భోసలే, పీఆర్ఓ తుషార్ షెల్కే, సెక్యూరిటీ ఆఫీసర్ రోహిదాస్ మాలి పాల్గొన్నారు.