TG | అర్చకుడు రంగరాజన్‌పై దాడి.. ప‌రామ‌ర్శించిన సీఎం రేవంత్ !

చిలుకూరు బాలాజీ ఆలయ ప్రధాన అర్చకుడు రంగరాజన్‌పై దాడి ఘటనపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పందించారు. ఘటనపై ఆరా తీసిన సీఎం.. అర్చకుడు రంగరాజన్‌ను ఫోన్ ద్వారా పరామర్శించారు.

దాడికి పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *