WPL 2025 | టాస్ గెలిచిన ఢిల్లీ…
మహిళల ప్రీమియర్ లీగ్ మ్యాచ్ లు హోరాహోరీగా జరుగుతున్నాయి. డబ్ల్యూపీఎల్ లీగ్ మ్యాచ్ ల్లో భాగంగా నేటి మ్యాచ్ లో ఢిల్లీ క్యాపిటల్స్ – యూపీ వారియర్స్ మహిళల జట్లు తలపడనున్నాయి.
కాగా, వడోదర వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్ లో టాస్ గెటిచిన .. ఢిల్లీ క్యాపిటల్స్ మహిళల జట్టు బౌలింగ్ ఎంచుకుని యూపీ వారియర్స్ ను బ్యాటింగ్ ఆహ్వానించింది.
తుది జట్లు :
ఢిల్లీ క్యాపిటల్స్ ఉమెన్స్ : షఫాలీ వర్మ, మెగ్ లానింగ్ (కెప్టెన్), జెమిమా రోడ్రిగ్స్, అనాబెల్ సదర్లాండ్, మారిజానే కాప్, జెస్ జోనాసెన్, సారా జెన్నిఫర్ బ్రైస్ (వికెట్ కీపర్), నికి ప్రసాద్, శిఖా పాండే, మిన్ను మణి, అరుంధతి రెడ్డి.
యుపి వారియర్జ్ ఉమెన్స్ : కిరణ్ ప్రభు నవ్గిరే, దినేష్ వృందా, ఉమా చెత్రీ (వికెట్ కీపర్), దీప్తి శర్మ (కెప్టెన్), తహ్లియా మెక్గ్రాత్, గ్రేస్ హారిస్, శ్వేతా సెహ్రావత్, చినెల్లె హెన్రీ, సోఫీ ఎక్లెస్టోన్, రాజేశ్వరి గయాక్వాడ్, క్రాంతి గౌడ్.
జట్లు మార్పులు :
ఢిల్లీ క్యాపిటల్స్ : ఒక మార్పు – రాధా యాదవ్ స్థానంలో నికి ప్రసాద్
యుపి వారియర్జ్ మహిళలు : రెండు మార్పులు – అలానా కింగ్, సైమా ఠాకోర్ స్థానంలో చినెల్లే హెన్రీ, రాజేశ్వరి గయాక్వాడ్ తుది జట్టులోకి వచ్చారు.