హైదరాబాద్ : . రాష్ట్రంలో జిల్లా ఇన్ఛార్జి మంత్రులను (Incharge Ministers) మార్చింది ప్రభుత్వం. ఈ మేరకు సీఎస్ కె.రామకృష్ణారావు (CS Krishna Rao) నేడు ఉత్తర్వులు జారీ చేశారు.
జిల్లా ఇన్ఛార్జి మంత్రులు తమకు కేటాయించిన జిల్లాల్లో ప్రజాపాలనా కార్యక్రమాల అమలును సమీక్షిస్తారని పేర్కొన్నారు.
జిల్లా ఇన్ఛార్జి మంత్రులు
ఆదిలాబాద్ – జూపల్లి కృష్ణారావు
మెదక్ – వివేక్ వెంకటస్వామి
మహబూబ్నగర్ – దామోద రాజనర్సింహ
రంగారెడ్డి – దుద్దిళ్ల శ్రీధర్బాబు
హైదరాబాద్ – పొన్నం ప్రభాకర్
నిజామాబాద్ – సీతక్క
కరీంనగర్ – తుమ్మల నాగేశ్వరరావు
వరంగల్ – పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి
నల్గొండ- అడ్లూరి లక్ష్మణ్ కుమార్
ఖమ్మం – వాకిటి శ్రీహరి
