హైదరాబాద్ – మాజీ సీఎం కేసీఆర్కు కాళేశ్వరం కమిషన్ నోటీసులు పంపిన నేపథ్యంలోనే తెలంగాణ జాగృతి నేత, ఎమ్మెల్సీ కవిత కీలక నిర్ణయం తీసుకున్నారు. తన తండ్రికి నోటీసులు పంపడాన్ని వ్యతిరేకిస్తూ జూన్ 4న ఇందిరాపార్క్లో ధర్నా చేయనున్నారు. ఈ ధర్నాలో అందరూ పాల్గొనాలని ఆమె పిలుపు ఇచ్చారు.. ఇది ఇలా ఉంటే బంజారాహిల్స్లో నేడు తెలంగాణ జాగృతి కార్యాలయాన్ని కవిత నేటి సాయంత్రం ప్రారంభింనున్నారు.. అనంతరం ఆమె మీడియాతో మాట్లాడనున్నారు..
Telangana Jagruti | కెసిఆర్ కు నోటీసులు ..నాలుగో తేదిన ధర్నాకు కవిత పిలుపు …
