తిరుపతి : తిరుపతి (Tirupati) జిల్లా శ్రీకాళహస్తిలోని బీసీ బాలుర హాస్టల్లో ఆహారం కలుషితమైంది. ఉదయం అల్పాహారం తీసుకున్న 16 మంది విద్యార్థులకు ఫుడ్ పాయిజన్ కావడంతో అస్వస్థతకు గురయ్యారు. వెంటనే.. చికిత్స నిమిత్తం శ్రీకాళహస్తి (Srikalahasti) ఏరియా హాస్పిటల్కు విద్యార్థులను తరలించారు. ఈ ఘటన పై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Srikalahasti: హాస్టల్ లో విద్యార్థులకు అస్వస్థత
