వెలగపూడి పద్మశ్రీని వనజీవి రామయ్య మరణం పట్ల సీఎం చంద్రబాబు తీవ్ర విచారం వ్యక్తం చేశారు. పర్యావరణ పరిరక్షణకు కోటి మొక్కలు నాటిన రామయ్య కృషి స్ఫూర్తిదాయకమని అన్నారు. ఆయన మరణం పర్యావరణ పరిరక్షణ ఉద్యమానికి తీరని లోటని పేర్కొన్నారు. వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.
https://twitter.com/ncbn/status/1910894177442836485?t=nmIeXHEnpTj4MGmBrA2ZPA&s=19
వనజీవి మరణం బాధకరమని మంత్రి లోకేష్ ట్వీట్ చేశారు. ఆయన చూపించిన మార్గం ఎన్నో తరాలకు ప్రేరణగా నిలుస్తుందన్నారు.
https://twitter.com/naralokesh/status/1910888117663608852?t=2vzXJp4Zw1tXnF7kUkIsFQ&s=19