రాష్ట్రపతి భవన్లో పద్మ అవార్డుల ప్రదానోత్సవం నేడు ఢిల్లీలో కన్నుల పండువగా జరిగింది. కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే పద్మ విభూషణ్, పద్మశ్రీ అవార్డులను ప్రకటించిన నేపథ్యంలో.. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పద్మ అవార్డు గ్రహీతలకు అవార్డులను ప్రదానం చేశారు. ఈ కార్యక్రమానికి ప్రదాని మోదీతో పాటు పువురు కేంద్ర మంత్రులు పాల్గొన్నారు. కాగా, రాష్ట్రపతి చేతులమీదుగా నందమూరి బాలకృష్ణ పద్మభూషణ్ అవార్డును అందుకున్నారు.
Padma Awards | కన్నుల పండువగా పద్మ అవార్డుల ప్రదానోత్సవం…
