Observation | పోలింగ్ కేంద్రాల పరిశీలన

Observation | ఆంధ్రప్రభ, ప్రతినిధి /యాదాద్రి : ప్రతి ఒక్కరు తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని జిల్లా ఎన్నికల అబ్జర్వర్ గౌతమి అన్నారు. ఆదివారం రెండవ పంచాయతీ ఎన్నికల్లో భాగంగా భువనగిరి మండలం అనంతారం గ్రామ పంచాయతీ పోలింగ్ కేంద్రాన్ని పరిశీలించారు.

Leave a Reply