ఛాంపియన్స్ ట్రోఫీలో భాగంగా నేడు జరుగుతున్న తొలి సెమీస్ లో.. ఆసీస్ తో జరుగుతున్న మ్యాచ్ లో భారత్ నాలుగో వికెట్ కోల్పోయింది. ఫైనల్ బెర్త్ కోసం ఇరు జట్ల మధ్య హోరాహోరీగా జరుగుతున్న మ్యాచ్ లో తొలుత బ్యాటింగ్ చేసిన ఆసీస్.. టీమిండియా ముందు సేన ముందు 265 పరుగుల భారీ లక్ష్యాన్ని నిర్ధేశించింది.
కాగా, భారీ ఛేదనలో శ్రేయస్ అయ్యార్ (45) తరువాత క్రీజులోకి వచ్చిన అక్షర్ (27).. పరుగులకు ఔటయ్యాడు. 35వ ఓవర్లో ఎల్లిస్ వేసిన బంతికి క్లీన్ బౌల్డ్ గా నాలుగో వికెట్ గా వెనుదిరిగాడు.
ప్రస్తుతం ప్రస్తుతం క్రీజులో విరాట్ (68) – కేఎల్ రాహుల్ ఉన్నారు. 35 ఓవర్లకు టీమిండియా స్కోర్ 178/4. భారత్ విజయానికి 90 బంతుల్లో 87 పరుగులు చేయాల్సి ఉంది.