DY.CM Pawan : నిడదవోలులో.. అమరజీవి జలధార

DY.CM Pawan : నిడదవోలులో.. అమరజీవి జలధార
( ఆంధ్రప్రభ, నిడదవోలు)
తూర్పు గోదావరి జిల్లా నిడదవోలులో రూ.3,500ల వ్యయంతో చేపట్టనున్న అమరజీవి జలధార (Amarajeevi JalaDhara) ప్రాజెక్టుకు ఏపీ డిప్యూటీ సీఎం కె.పవన్ కళ్యాణ్ (Dy.Cm Pavan Kalyan) శనివారం (20.12.2025న) శంకుస్థాపన (Foundation) చేశారు.

తూర్పుగోదావరి జిల్లా జాయింట్ కలెక్టర్ మేఘా స్వరూప్, అంతర్జాతీయ ప్రణామాలతో ఈ జలధార పనులు సాగుతాయన్నారు. ఏపీ సెక్రటరీ శశిభూషణ్ మాట్లాడుతూ, 2024లో డిప్యూటీ సీఎం సూచనతో జలజీవన్ మిషన్ సలహా తో రీ వ్యాంప్ చేశాం. పెద్ద రిజర్వాయరు నుంచి నాణ్యమైన నీటిని (Pure Water) పైప్ లైన్ లో గ్రామాలకు అందిస్తామన్నారు. మరో రెండు సంవత్సరాల్లో పూర్తి చేసి.. ఇంటింటికీ తాగునీటిని సరఫరా చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో కేంద్ర సహాయ మంత్రి శ్రీనివాస వర్మ, డిప్యూటీ స్పీకర్ రామ కృష్ణం రాజు తదితరులు పాల్గొన్నారు.
