Devotional | తిరుమలలో శ్రీవారి దర్శనానికి 18 గంటలు

తిరుమల :తిరుమలలో (tirumala ) భక్తుల +Devotees ) రద్దీ (rush) కొనసాగుతోంది. శ్రీవారి దర్శనానికి 18 గంటల సమయం పడుతోంది. శ్రీవారి దర్శనానికి 29 కంపార్ట్మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. నిన్న శ్రీవారిని 84,179 మంది భక్తుల దర్శించుకున్నారు. 33,036 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. నిన్న శ్రీవారి హుండీ ఆదాయం రూ.4.72 కోట్లు వచ్చిందని టీటీడీ అధికారులు తెలిపారు.

Leave a Reply