హైదరాబాద్: . చందనోత్సవం వేళ అప్పన్న సన్నిధిలో భక్తులు మరణించిన ఘటన తీవ్ర ఆవేదనను కలిగించిందన్నారు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. భారీ వర్షాల కారణంగా గోడ కూలడంతో జరిగిన ఈ ఘటనలో మరణించిన వారి కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. మృతి చెందిన వారి ఆత్మలకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నానని సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ఎక్స్ వేదికగా పోస్ట్ చేశారు.
Condolence | సింహాచలంలో విషాదం l – రేవంత్ దిగ్భ్రాంతి
