CM Tour – నేడు జహీరాబాద్ లో పర్యటించనున్న రేవంత్

హైదరాబాద్ :ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. సంగారెడ్డి జిల్లా పర్యటన ఫిక్స్ అయింది. నేడు జహీరాబాద్ నియోజకవర్గంలో పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించి బహిరంగ సభలో పాల్గొననున్నారు

రూ. 100 కోట్లతో నిర్మించిన జహీరాబాద్ రైల్వే ఓవర్ బ్రిడ్జిని. మాచనూర్ లో రూ.26 కోట్లతో నిర్మించిన కేంద్రీయ విద్యాలయ భవనాన్ని ప్రారంభించనున్నారు. అనంతరం ఇక్కడ ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మాట్లాడనున్నారు.

Leave a Reply