న్యూ ఢిల్లీ – ప్రధాని మోదీ నేటి రాత్రి 8 గంటలకు జాతిని ఉద్దేశించి ప్రసంగించనున్నారు.. ఈ మేరకు ప్రధానమంత్రి కార్యాలయం ఒక ప్రకటన విడుదల చేసింది. ఆపరేషన్ సిందూర్ వివరాలతో పాటు కాల్పుల విరమణ, సరిహద్దులలో పరిస్థితిపై ఆయన దేశ ప్రజలు వివరించనున్నారు.. ఇరు దేశాల మధ్య కాల్పులు విరమణ జరిగిన నేపథ్యంలో తొలిసారి ప్రధాని ఆ వివరాలను ప్రజలకు తెలీయజేయనున్నారు..
Breaking News | నేటి రాత్రి దేశ ప్రజలను ఉద్దేశించి ప్రసంగించనున్న ప్రధాని మోదీ
