హైదరాబాద్ – తెలంగాణలో నేడు 21 మంది ఐపిఎస్ అధికారులు బదిలీ అయ్యారు.. ఈ మేరకు రాష్ట్ర డిజిపి ఆదేశాలు జారీ చేశారు. బదిలీ అయిన వారిలో అడిషనల్ డిజితో పాటు ఇద్దరు ఐజిపిలు, ఇద్దరు డిఐజిలు , ఇద్దరు నాన్ క్యాడర్ ఎస్పీలు ఉన్నారు.. ఇక కరీంనగర్ సిపిగా గౌస్ ఆలం నియమితులయ్యారు.
బదిలీ అయిన అధికారుల వివరాలు
కరీంనగర్ పోలీస్ కమిషనర్ గా గౌస్ ఆలం
అదనపు డీజీ (పర్సనల్ ) గా అనిల్ కుమార్. ఎస్పీఎఫ్ డైరెక్టర్గా ఆయనకు అదనపు బాధ్యతలు
సీఐడీ ఐజీగా ఎం. శ్రీనివాసులు
- వరంగల్ సీపీగా సన్ ప్రీత్ సింగ్
- నిజామాబాద్ సీపీగా సాయి చైతన్య
రామగుండం సీపీగా అంబర్ కిషోర్ - ఇంటెలిజెన్స్ ఎస్పీగా సింధుశర్మ
- భువనగిరి డీసీపీగా ఆకాంక్ష యాదవ్
- మహిళ భద్రతా విభాగం ఎస్పీగా చేతన
- నార్కొటిక్ బ్యూరో ఎస్పీగా రూపేష్
- కామారెడ్డి ఎస్పీగా రాజేష్ చంద్ర
- సంగారెడ్డి ఎస్పీగా పారితోష్ పంకజ్
రాజన్న సిరిసిల్ల ఎస్పీగా జీఎం బాబా సాహెబ్
వరంగల్ డీసీపీగా అంకిత్ కుమార్
మంచిర్యాల డీసీపీగా ఎ.భాస్కర్
సూర్యాపేట ఎస్పీగా కె.నర్సింహ - హైదరాబాద్ సెంట్రల్ జోన్ డీసీపీగా శిల్పవల్లి
ఎస్ఐబీ ఎస్పీగా సాయి శేఖర్ - పెద్దపల్లి డీసీపీగా కరుణాకర్
సీఐడీ ఎస్పీగా రవీందర్

