Breaking News |తెలంగాణ‌లో 21 మంది ఐపిఎస్ అధికారులు బ‌దిలీలు

హైద‌రాబాద్ – తెలంగాణ‌లో నేడు 21 మంది ఐపిఎస్ అధికారులు బ‌దిలీ అయ్యారు.. ఈ మేర‌కు రాష్ట్ర డిజిపి ఆదేశాలు జారీ చేశారు. బ‌దిలీ అయిన వారిలో అడిష‌న‌ల్ డిజితో పాటు ఇద్ద‌రు ఐజిపిలు, ఇద్దరు డిఐజిలు , ఇద్ద‌రు నాన్ క్యాడ‌ర్ ఎస్పీలు ఉన్నారు.. ఇక క‌రీంన‌గ‌ర్ సిపిగా గౌస్ ఆలం నియ‌మితుల‌య్యారు.

బ‌దిలీ అయిన అధికారుల వివ‌రాలు

క‌రీంనగర్ పోలీస్ కమిషనర్ గా గౌస్ ఆలం
అదనపు డీజీ (పర్సనల్ ) గా అనిల్ కుమార్. ఎస్పీఎఫ్ డైరెక్టర్గా ఆయనకు అదనపు బాధ్యతలు
సీఐడీ ఐజీగా ఎం. శ్రీనివాసులు

  • వరంగల్ సీపీగా సన్ ప్రీత్ సింగ్
  • నిజామాబాద్ సీపీగా సాయి చైతన్య
    రామగుండం సీపీగా అంబర్ కిషోర్
  • ఇంటెలిజెన్స్ ఎస్పీగా సింధుశర్మ
  • భువనగిరి డీసీపీగా ఆకాంక్ష యాదవ్
  • మహిళ భద్రతా విభాగం ఎస్పీగా చేతన
  • నార్కొటిక్ బ్యూరో ఎస్పీగా రూపేష్
  • కామారెడ్డి ఎస్పీగా రాజేష్ చంద్ర
  • సంగారెడ్డి ఎస్పీగా పారితోష్ పంకజ్
    రాజన్న సిరిసిల్ల ఎస్పీగా జీఎం బాబా సాహెబ్
    వరంగల్ డీసీపీగా అంకిత్ కుమార్
    మంచిర్యాల డీసీపీగా ఎ.భాస్కర్
    సూర్యాపేట ఎస్పీగా కె.నర్సింహ
  • హైదరాబాద్ సెంట్రల్ జోన్ డీసీపీగా శిల్పవల్లి
    ఎస్ఐబీ ఎస్పీగా సాయి శేఖర్
  • పెద్దపల్లి డీసీపీగా కరుణాకర్
    సీఐడీ ఎస్పీగా రవీందర్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *