LIVE – పోలేపల్లి రేణుకమ్మ ఆలయంలో రేవంత్ రెడ్డి పూజలు – ప్రత్యక్ష్య ప్రసారం

Hon’ble CM Sri.A.Revanth Reddy will visit Polepally Renuka Ellamma Temple at Dudyal Mandal,Vikarabad

వికారాబాద్ జిల్లా దుద్యాల్ మండలం పోలేపల్లిలో రేణుకా ఎల్లమ్మ తల్లి ఆలయంలో జరిగిన పూజా కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాల్గొన్నారు.. ఆయన ఈ అలయంలో ప్రత్యేక పూజలు , అర్చనలు చేయించారు.. ఆయనతో పాటు మంత్రులు దామోదర రాజనరసింహ, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, జూపల్లి కృష్ణారావు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *