Tuesday, September 17, 2024

Paris ఒలింపిక్స్‌ భద్రతలో భారత్‌ కె 9

పారిస్ ఒలింపిక్స్‌లో భద్రతకు భారత్ కూడా తన కె9 బృందంతో సహకరిస్తోంది. భారతీయ K9 బృందంలో వివిధ జాతులకు చెందిన 10 కుక్కలున్నాయి. ఇందులో ఆరు బెల్జియన్ షెపర్డ్‌లు, మూడు జర్మన్ షెపర్డ్‌లు, ఒకటి లాబ్రడార్ రిట్రీవర్. ఈ కుక్కలను భారత సాయుధ దళాలు పారిస్‌కు పంపించాయి. అంతర్జాతీయ అసైన్‌మెంట్‌కు బెంగళూరులో పుట్టి పెరిగిన రెండు కుక్కలు ఐదేళ్ల వాస్ట్, మూడేళ్ల డెన్బీ కూడా వెళ్లాయి. ఇవి వివిధ వెన్యూలలో స్నిఫ్ఫింగ్‌, పెట్రోలింగ్ బాధ్యతలు నిర్వహిస్తున్నాయి.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement