Wednesday, October 9, 2024

TG: వ‌ర‌ద బాధితుల‌కు ఎల్‌ అండ్‌ టీ రూ.5.50 కోట్ల‌ సాయం…

హైదరాబాద్‌: వరద బాధితుల సహాయార్థం తెలంగాణ ముఖ్యమంత్రి సహాయనిధికి ఎల్‌ అండ్‌ టీ సంస్థ రూ.5.50 కోట్ల విరాళం ఇచ్చింది. సీఎం రేవంత్‌రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కను ఎల్‌ అండ్‌ టీ ఛైర్మన్ కలిసి ఇందుకు సంబంధించిన చెక్కును అందజేశారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement