Sunday, September 8, 2024

మ‌హేష్ కుటుంబాన్ని ప‌రామ‌ర్శించిన వైఎస్ ష‌ర్మిల

వైఎస్ ఆర్ టీపీ అధ్య‌క్షురాలు ధినాయ‌కురాలు వైఎస్ ష‌ర్మిల మెద‌క్ జిల్లాలో ప‌ర్య‌టిస్తున్నారు. ఇవాళ‌ మెదక్ జిల్లా నర్సాపూర్ నియోజకవర్గం కౌడిపల్లి మండలం కంచన్ పల్లి గ్రామానికి వెళ్లారు. ఇటీవ‌లే ఆత్మహత్య చేసుకున్న దుంపల మహేష్ కుటుంబ సభ్యులను వైఎస్ షర్మిల పరామ‌ర్శించారు. రైతు ఆవేదన యాత్రలో భాగంగా మహేష్ కుటుంబాల‌ను ప‌రామ‌ర్శించి, వారిని ఓదార్చారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement