Friday, September 13, 2024

RR: ఆర్టీసీ బస్సు ఢీకొని.. మహిళ మృతి..

కొత్తూరు, ఆగస్టు 30 (ప్రభ న్యూస్): ఆర్టీసీ బస్సు ఢీకొని మహిళ మృతిచెందిన ఘటన కొత్తూరు నాట్కో వై జంక్షన్ వద్ద జరిగింది. కొత్తూరు మండల పరిధిలోని నాట్కో వై జంక్షన్ వద్ద బస్సు మహిళను ఢీకొట్టింది. దీంతో మహిళ అక్కడికక్కడే మృతిచెందింది. ఈ ప్రమాద ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement