Friday, September 20, 2024

మార్కెట్ లో కోతుల వీరంగం.. ఆందోళనలో రైతులు పట్టించుకోని అధికారులు .

చిట్యాల, (ప్రభన్యూస్) : మండల కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్ లో రైతులు వరి ధాన్యం అమ్మకానికి తీసుకొచ్చారు. దీంతో మార్కెట్లో కోతులు నానా బీభత్సం, వీరంగం చేస్తూ వరి ధాన్యం ధ్వంసం చేస్తున్నాయని దీంతో తీవ్రంగా నష్టపోతున్నట్లు బాధిత రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. సంబంధిత అధికారులు స్పందించి వెంటనే కోతుల బారి నుండి వరి ధాన్యం రక్షించి తమకు న్యాయం చేయాలని రైతులు కోరుతున్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement