Friday, September 6, 2024

Breaking: రాజేంద్ర‌న‌గ‌ర్ లో గోడ‌కూలి…. ఇద్ద‌రు మృతి

గోడ కూలి ఇద్ద‌రు మృతిచెందిన విషాద ఘ‌ట‌న హైద‌రాబాద్ న‌గ‌రంలోని రాజేంద్ర‌న‌గ‌ర్ లో చోటుచేసుకుంది. మ‌రో ఇద్ద‌రికి తీవ్ర‌గాయాల‌య్యాయి. గాయ‌ప‌డ్డ వారిని ఆస్ప‌త్రికి త‌ర‌లించారు.

రాత్రి కురిసిన‌ వ‌ర్షానికి ఒక్క‌సారిగా గోడ కూలిపోవ‌డంతో స్పాట్ లోనే ఇద్ద‌రు మృతిచెంద‌గా, మ‌రో ఇద్ద‌రు తీవ్రంగా గాయ‌ప‌డ్డారు. ఈ ఘ‌ట‌న కు సంబంధించిన పూర్తి స‌మాచారం తెలియాల్సి ఉంది.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement