Tuesday, September 17, 2024

TG: రేపు ఖ‌మ్మం జిల్లాలో కేంద్ర మంత్రుల ప‌ర్య‌ట‌న‌..

ఢిల్లీ నుంచి శివరాజ్ సింగ్ ,బండి సంజయ్ లు రాక
ముందుగా ఖమ్మం, వరంగల్ లో ఏరియల్ సర్వే
కోదాడలో ప్రభావిత ప్రాంతాలలో పర్యటన
చివరగా ఖమ్మంలో వరదలపై సమీఓ

హైదరాబాద్ – ఇటీవల కురిసిన భారీ వర్షాల కారణంగా ఖమ్మం పట్టణంలో మున్నేరు వాగు ఉధృతంగా ప్రవహించింది. దీంతో పట్టణంలోని 20కి పైగా కాలనీలు వరద నీటిలో చిక్కుకొని భారీగా ఆస్తి నష్టం జరిగింది.

ఈ నేప‌థ్యంలో ఖమ్మం, మహబూబాబాద్, వరంగల్ జిల్లాల్లో కేంద్రమంత్రులు శివరాజ్‌సింగ్‌, బండి సంజయ్‌ ఏరియల్‌ సర్వే నిర్వహించనున్నారు. అనంత‌రం కోదాడలో వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించనున్నారు. అలాగే ఎరియల్ సర్వే అనంతరం కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్.. ఏపీలో వరద నష్టంపై అధికారులతో ఖమ్మంలో సమీక్షించనున్నారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement