Wednesday, September 18, 2024

TG | ఊడిన బ‌స్సు టైర్లు.. త‌ప్పిన ప్ర‌మాదం..

జగిత్యాల జిల్లాల్లో ఆర్టీసీ బస్సుకు తృటిలో పెను ప్రమాదం తప్పింది. నిర్మల్ డిపో బస్ జగిత్యాల నుండి వెళుతుండగా మొరపెల్లి వద్ద బ‌స్సు వెనుకాల టైర్లు రెండు ఊడిపోయాయి. డ్రైవర్ అప్రమత్తంగా వ్యవహరించడంతో ఈ ప్రమాదంలో ఎవరికీ ఏమీ జరగలేదు. అయితే, ఘటన జరిగిన సమయంలో 150 మంది ప్రయాణికులు ఉన్నట్లు సమాచారం.

Advertisement

తాజా వార్తలు

Advertisement