Monday, July 1, 2024

Transfers – తెలంగాణలో 8 మంది ఐపీఎస్‌ల బదిలీ..

హైదరాబాద్ – నేడు తెలంగాణలో 8 మంది ఐఫిఎస్ అధికారులు బదిలీ అయ్యారు.. ఈ మేరకు డిజిపి ఆదేశాలు జారీ చేశారు..

బదిలీ అయిన వారి వివరాలు

హైదరాబాద్‌ సౌత్‌ ఈస్ట్‌ జోన్‌ డీసీపీగా సుభాష్‌..

కొత్తగూడెం ఓఎస్‌డీగా పరితోష్‌ పంకజ్‌..

- Advertisement -

ములుగు ఓఎస్‌డీగా మహేష్‌ బాబా సాహెబ్‌..

గవర్నర్‌ ఓఎస్‌డీగా సిరిశెట్టి సంకీర్త్‌..

భద్రాచలం ఏఎస్పీగా అంకిత్‌ కుమార్‌..

భైంసా ఏఎస్పీగా అవినాష్‌ కుమార్‌..

వేములవాడ ఏఎస్పీగా శేషాద్రిని రెడ్డి..

ఏటూరు నాగారం ఏఎస్పీగా శివమ్‌ ఉపాధ్యాయ.

Advertisement

తాజా వార్తలు

Advertisement