హైదరాబాద్ – నేడు తెలంగాణలో 8 మంది ఐఫిఎస్ అధికారులు బదిలీ అయ్యారు.. ఈ మేరకు డిజిపి ఆదేశాలు జారీ చేశారు..
బదిలీ అయిన వారి వివరాలు
హైదరాబాద్ సౌత్ ఈస్ట్ జోన్ డీసీపీగా సుభాష్..
కొత్తగూడెం ఓఎస్డీగా పరితోష్ పంకజ్..
- Advertisement -
ములుగు ఓఎస్డీగా మహేష్ బాబా సాహెబ్..
గవర్నర్ ఓఎస్డీగా సిరిశెట్టి సంకీర్త్..
భద్రాచలం ఏఎస్పీగా అంకిత్ కుమార్..
భైంసా ఏఎస్పీగా అవినాష్ కుమార్..
వేములవాడ ఏఎస్పీగా శేషాద్రిని రెడ్డి..
ఏటూరు నాగారం ఏఎస్పీగా శివమ్ ఉపాధ్యాయ.