Sunday, September 15, 2024

KHM: గోతిలో పడి బాలుడి మృతి.. మృత‌దేహంతో రోడ్డుపై రాస్తారోకో

భద్రాద్రి కొత్తగూడెం : భద్రాద్రికొత్తగూడెం జిల్లా, అశ్వారావుపేట నియోజకవర్గం దమ్మపేట మండలం ఆర్లెపెంట గ్రామంలో తోలెం వరుణ్ (9) బాలుడు ప్రాథమిక పాఠశాల ప‌క్కనున్న గోతిలో పడి మృతిచెందాడు.

బాలుడి మృతికి ఉపాధ్యాయులే కార‌ణ‌మ‌ని… గ్రామ‌స్తులు ఉపాధ్యాయులను పాఠశాలలో బంధించి తాళాలు వేశారు. అనంత‌రం ఉపాధ్యాయుల నిర్లక్ష్య వైఖరిని నిరసిస్తూ బాలుడు మృతదేహంతో రహదారిపై రాస్తారోకో నిర్వ‌హించారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement