Friday, September 20, 2024

HYD : బైకును ఢీకొట్టిన కారు.. బాలుడు దుర్మరణం..

హైదరాబాద్ గోల్కొండ పరిధిలోని ఇబ్రహీంబాగ్‌లో విషాదం చోటుచేసుకుంది. బైక్ ను కారు ఢీకొట్టిన ఘటనలో ఏడేళ్ల బాలుడు మృతి చెంద‌గా, దంప‌తుల‌కు తీవ్ర‌గాయాలయ్యాయి. కాగా కారు నడిపిన వ్యక్తి మద్యం మత్తులో ఉన్నట్లు స్థానికులు తెలిపారు.

పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. అనంతరం కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement