Monday, September 16, 2024

TG – పిడుగు పాటుతో మహిళ మృతి

ప్రభన్యూస్ ప్రతినిధి, భూపాలపల్లి : జయశంకర్ జిల్లా భూపాలపల్లి మండలం శ్యాంనగర్ గ్రామంలో శనివారం పిడుగు పాటుతో మహిళ మృతి చెందింది..

పంట చేనులో మిరప నారు పెడుతుండగా ఒక్కసారిగా ఉరుములతో కూడిన భారీ వర్షంతో పిడుగుపాటుకు గురై పొనగంటి సులోచన(44) అక్కడికక్కడే మృతి చెందింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement