Monday, July 1, 2024

TG – ప్ర‌భుత్వ స‌ల‌హాదారుగా విశ్రాంత ఐఎఎస్ అధికారి శ్రీనివాస రాజు

విశ్రాంత ఐఎఎస్ అదికారి కె ఎస్ శ్రీనివాస రాజుని స‌ల‌హాదారుగా ప్ర‌భుత్వం నియ‌మించింది.. ఈ మేర‌కు ఉత్త‌ర్వుల‌ను తెలంగాణ ప్ర‌భుత్వ ప్ర‌ధాన కార్య‌దర్శి శాంతి కుమార్ ఉత్త‌ర్వులు జారీ చేశారు.. మౌలిక వ‌స‌తులు, వివిధ ప్రాజెక్ట్ ల రూప‌క‌ల్ప‌న‌ అంశాల‌పై శ్రీనివాస రాజు స‌ల‌హాలు, సూచ‌న‌లు ఇవ్వ‌నున్నారు..

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement