Friday, October 18, 2024

TG – తొమ్మిది వ‌ర్శిటీల‌కు కొత్త విసిలు – ఉత్తర్వులు జారీ చేసిన ప్ర‌భుత్వం

హైద‌రాబాద్ – తెలంగాణ‌లోని తొమ్మిది విశ్వ‌విద్యాల‌యాకు కొత్త వైస్ ఛాన్స ల‌ర్ల‌ను నియ‌మించారు.. ఈ మేర‌కు ప్ర‌భుత్వం ఒక ప్ర‌క‌ట‌న విడుద‌ల చేసింది. పాల‌మూరు వ‌ర్శిటికి జి ఎన్ శ్రీనివాస్ విసిగా నియ‌మితుల‌య్యారు.. ఉస్మానియాకు ఎం కుమార్ ను నియ‌మించారు..

కొత్త వైస్ ఛాన్స‌ల‌ర్ల వివ‌రాలు
పాల‌మూరు వ‌ర్శిటి – జిఎన్ శ్రీనివాస్
కాక‌తీయ వ‌ర్శిటి – ప్ర‌తాప్ రెడ్డి
ఉస్మానియా వ‌ర్శిటి – ఎం కుమార్
శాత‌వాహ‌న వ‌ర్శిటి – ఉమేష్ కుమార్
తెలుగు వ‌ర్శిటి – నిత్యానంద‌రావు
మ‌హాత్మా గాంధీ వ‌ర్శిటి – అల్తాఫ్ హుస్సేన్
తెలంగాణ వ‌ర్శిటి – యాద‌గిరిరావు
వ్య‌వ‌సాయ వ‌ర్శిటి – అల్టాస్ జాన‌య్య
ఉద్యాన‌వ‌న వ‌ర్శిటి రాజీరెడ్డి

Advertisement

తాజా వార్తలు

Advertisement