Friday, October 4, 2024

TG అవ్వా …. అండగా నేనుంటా .. మంత్రి శ్రీధర్ బాబు

మంథని రూరల్, ఆంధ్రప్రభ తెలంగాణ ఐటీ పరిశ్రమల శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు శుక్రవారం మంథని పట్టణంలో ఆకస్మికంగా పర్యటించి, ప్రజల సమస్యలు తెలుసుకున్నారు. ఓ వృద్ధురాలు శ్రీధర్ బాబు వద్దకు వచ్చి తన సమస్య తెలుపగా, వెంటనే ఆయన స్పందించి అవ్వా… అన్ని వేళలో నేను అండగా ఉంటానని భరోసానిచ్చారు.

మంత్రి శ్రీధర్ బాబు తమ పెద్ద కొడుకని, ఏ సమస్య ఉన్న వెంటనే పరిష్కరిస్తారని ఆ వృద్ధురాలు మంత్రి శ్రీధర్ బాబును కొనియాడారు. మంత్రి శ్రీధర్ బాబు ఆత్మీయంగా పలకరిస్తూ ప్రజల సమస్యలు తెలుసుకోవడంతో మంథని మున్సిపల్ ప్రజలు, కాంగ్రెస్ కార్యకర్తలతో పాటు ఆయన అభిమానులు హర్షం వ్యక్తం చేశారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement