Friday, September 13, 2024

TG | మంత్రి శ్రీధర్ బాబుతో ఆర్థికవేత్త ప్రొ.కార్తీక్ భేటీ

ప్రముఖ ఆర్థికవేత్త ప్రొ.కార్తీక్ మురళీధరన్ శుక్రవారం సచివాలయంలో ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబుతో భేటీ అయ్యారు. యూనివర్శిటీ ఆఫ్ కాలిఫోర్నియాలో ఎకనామిక్స్ ప్రొఫెసర్‌గా పనిచేస్తున్న ఆయన ఆర్థిక రంగంలో సత్వర పురోగతికి భారత్, రాష్ట్రాలు చేపట్టాల్సిన సంస్కరణలపై ‘యాక్సిలరేటింగ్ ఇండియాస్ డెవలప్‌మెంట్’ అనే పుస్తకాన్ని శ్రీధర్ బాబుకు అందజేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement